Sunday, December 25, 2016

జ్ఞాన బోధ

ఒక సారి 15 - 20 మంది సాధువులు కలిసి, హిమాలయాలకు వెళ్తున్నారు...

ఇంతలో ఒక పత్రికా విలేఖరి వాళ్ళని కలిసి అడిగాడు...

" బాబా అందరూ ఎక్కడకి వెళ్తున్నారు?"

" అందరం కలిసి సజీవ సమాధి అవుదాం అని వెళ్తున్నాం..."

" అవునా? ఎందుకలా?"

" ఎప్పుడైతే ఈ ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైనాయో .. ప్రతి ఒక్కడూ జ్ఞాన బోధ చేసేస్తున్నాడు.. ఇహ ఈ ప్రపంచానికి మా అవసరం లేకుండా పోయింది నాయనా!!!!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version